కొర్రలను ఇటాలియన్
మిల్లెట్ అని కూడా అంటారు. చైనా, ఇటలీలలోఅన్నం,గోధుమల
తర్వాత స్థానం కొర్రలుగా పరిగణించబడుతుంది. ఇది
సాధారణంగాభారతదేశంలో
వర్షాధార పంటగా పండిస్తారు. ఈ పంటను కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాంచల్లలో ఎక్కువగా
పండిస్తారు.