సజ్జ మసాలా రొట్టె
కావలసిన పదార్థాలు
సజ్జ
పిండి - 90 గ్రా.
బియ్యం
పిండి -
10 గ్రా.
ఉల్లిపాయలు - 15
గ్రా.
పచ్చిమిర్చి - 15
గ్రా.
అల్లం -
15 గ్రా.
జీలకర్ర - 5
గ్రా.
నూనె -
20 గ్రా.
నీళ్ళు - 50
మి. లీ.
కరివేపాకు - 5
గ్రా.
తయారీ
విధానం
v తరిగిన ఉల్లిపాయలు
,
పచ్చిమిర్చి , అల్లం , జీలకర్ర
, కరివేపాకు , రుచికి తగినంత ఉప్పు ,
సరిపడా నీళ్లు పోసి చపాతీ
ముద్దలాగ కలుపుకోవాలి.
v ఈ పిండిని చపాతిలాగ వత్తి పెనంపై కొంచెం నూనె వేసి రొట్టెను రెండు వైపులా దోరగా వేయించుకోవాలి.